Telangana: మియాపూర్ లో యువతి ఆత్మహత్య

Telangana: అపార్ట్మెంట్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. మియాపూర్ లోని జనప్రియ అపార్ట్మెంట్ నుంచి శృతి (25) అనే యువతి దూకి ఆత్మహత్య కు పాల్పడింది.

Also Read:  కాంగ్రెస్ కు ఓటేయడం మేం చేసిన పాపమా!

స్థానికులు గమనించి హుటాహుటీన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత తరలించారు. కాగా అప్పటికే తీవ్ర రక్తస్రావమై.. తీవ్ర గాయాల పాలైన శృతి మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. కాగా ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. యువతి ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

Follow US

Most Popular