Telangana: జోరుగా సాగుతున్న అక్రమ దందా అసైన్డ్ భూములు

Telangana: కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామంలో జోరుగా సాగుతున్న అసైన్మెంట్ భూములు ఇండ్లు ప్లాట్లు అడ్డగోలుగా భూ దందాలు కొనుగోలు చేస్తున్నారు. అని చెందిన పుల బోయిన మల్లేశం గవర్నమెంట్ కి సంబంధించిన భూమిని ఇతరులకు నిబంధనలకు విరుద్దంగా అమ్ముతున్నాదని అతనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి..!!

ప్రభుత్వ ప్లాట్లు గాని భూ స్థలాలు గాని కొనరాదు అమ్మ రాదనే నిబంధన ఉన్నా దాన్ని పట్టించుకోకుండా బుధంధాలు చేస్తూ ఇతరులకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ గవర్నమెంట్ లో బీదవారికి 80 గజాల స్థలాన్ని ప్రభుత్వం జారీ చేసింది పేదవారిని గుర్తించి ఇచ్చిన గవర్నమెంట్ ఇండ్ల స్థలాన్ని కేటాయించి వారికి నిరుపేద కుటుంబం మైన పేదవారికి మన కల నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యo మంజూరు చేసింది అప్పటి గవర్నమెంటు ఉన్న సమయంలో ప్రతి పేదవాడికి వెలుగు నింపింది.
ఆ స్థలాన్ని ఇప్పుడు అమ్ముకుంటున్నారు కొందరు దళారీలు దళారి చేతుల్లో మోసపోకండి అసైన్మెంట్ భూమి అమ్ముకుంటున్నారు దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలని గ్రామ కార్యదర్శి ని మరియు ఎంపీడీవో నీ కోరుతున్నాము.

Follow US

Most Popular