Heavy Rains: గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు దేశంలో ఉన్న ప్రజలందరూ అతలాకువతలమవుతున్నారు. లోతట్టు ప్రాంతాలవారు జలమయం అవుతున్నారు. ఒక ఊరిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆ ఊరిని మొత్తం వరద కమ్మేసింది. చూస్తుండగానే ఆ ఊర్లో మొత్తం నీళ్లు వచ్చాయి.
అక్కడున్న ప్రజలు హుటా హుటిన సురక్షితప్రాంతాలకు తరలిపోతున్నారు. అయితే ఒక ముసలి అవ్వ మాత్రం చెట్టు ఎక్కి కూర్చుంది. చెట్టు పైనే కూర్చున్నా అవ్వ.. ఏమీ తినకుండా, తాగకుండా ఎలా బ్రతికింది? చివరికి ఆ బామ్మ ఏమైంది. ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి.
Also Read : ఖాట్మండులో శౌర్య ఎయిర్లైన్స్ విమానం కుప్ప కూలింది.
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పూణే నగరం అతలాకుతలం అవుతుంది. దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలలో వరుణుడు విజృంభిస్తున్నాడు. అక్కడ ఇక్కడ అని కాకుండా అన్ని చోట్ల వర్షం దంచి కొడుతుంది. ముంబైలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు! 70 సంవత్సరాలు కలిగిన ఓ బామ్మ తన ప్రాణాలను కాపాడుకొనేందుకు చెట్టెక్కింది. తను నివసిస్తున్న ఇంట్లో మొత్తం నీరు రావడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక చెట్టు ఎక్కి కూర్చుంది. అలాగే ఒకరోజు మొత్తం నీళ్లు, అన్నం తినకుండా అలాగే చెట్టు పై కూర్చుంది.
చివరికి రెస్క్యూటివ్ ఆ బామ్మ ను క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. దీంతో ఆ బామ్మ ఊపిరి పిలుచుకుంది. రోజు మొత్తం చెట్టుపైనే ఉండటం వల్ల తన ఆరోగ్యం క్షీణించిపోయింది. ఏది ఏమైనాప్పటికీ ఆ బామ్మ కొంత తెలివి ఉపయోగించి చెట్టు పైన కూర్చోడం ద్వారా, తన ప్రాణాలను కాపాడుకుందని సోషల్ మీడియాలో నిటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మీరేం అనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి.