టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలైన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయం ఎవరికీ తెలియదు.
కాకపోతే గత ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు.
పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎన్నికల్లో పిటాపురం నుంచి బరిలోకి దిగారు.
ఆయన ఈసారి ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చేయని ప్రయత్నం లేదు.
దాదాపు 90,000 కు పైగానే కాపు ఓటర్లు నియోజకవర్గంలో ఉండటంతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేశారు.
పవన్ కళ్యాణ్ కోసం తెలుగు ఇండస్ట్రి మొత్తం కూడా కదిలించి ఆయన కోసం ప్రచారం కూడా జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే.
ఇకపోతే రాష్ట్రంలో పోలింగ్ జరిగిన సరళి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కు మెజారిటీ ఎంత అనే దానిపై చర్చ కొనసాగుతోంది.
ఇకపోతే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెస్ట్ తీసుకున్న విషయం తెలిసిందే.
ఆ టైమ్ లో ఆయన కుమారుడు అకిరా నందన్, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడికి కాల్ చేశారట.
అయితే ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి కచ్చితంగా గెలుస్తారని, అటు ఇండస్ట్రీ పెద్దలు మరోవైపు సినీ నటులు.
ఇకపోతే టీడీపీ, బీజేపీ నేతలు అనుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.