Sherilingampally BRS Party బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు లో భాగంగా రైతులు సమస్యలపై పోరాటనికి మద్దత్తు గా ప్రజా భవన్ ముట్టడికి బయలుదేరిన శేరిలింగంపల్లి బిఆర్ఎస్ నాయకులను మియాపూర్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ను తరలించారు…
Also Read: మహిళలని గౌరవించడం తెలియను ఎమ్మెల్యే దానం
ప్రజా సమస్యలు గాలికి వదిలేసి రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వనికి తగిన బుద్ది చెప్తామని అన్నారు.. తెలంగాణ లో పదేళ్ల పాటు రాజుగా బతికిన రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి కు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు.. రైతుల సమస్యలకోసం నిరంతరం తమ పార్టీ పోరాటం చేస్తుందని వారు తెలిపారు… అరెస్ట్ అయిన వారిలో బిఆర్ఎస్ నాయకులు వాల హరీష్ రావు, బాబు మోహన్ మల్లేష్, జనార్దన్ గౌడ్, కిరణ్ యాదవ్, శ్రీనివాసరావు, రోజా కలిదిండి వున్నారు.