ఖాట్మండులో శౌర్య ఎయిర్లైన్స్ విమానం కుప్ప కూలింది.

“ఖాట్మండులో శౌర్య ఎయిర్లైన్స్ విమానం కూలిపోయింది – టేకాఫ్ సమయంలో ప్రమాదం”

నేపాల్ లో ఒక విమానం కూలిపోయింది. ఖాట్మండులోని త్రిభువన్ ఎయిర్‌పోర్ట్ నుంచి పోకల వెళ్లాల్సిన శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో కూలిపోయింది. విమానంలో ఉన్నవారంతా విమాన సిబ్బందిని ప్రయాణికులు ఎవరూ లేరని ఔర్లెన్స్ అధికారి ఒకరు బిబిసి నేపాలీతో చెప్పారు.

మురమండలో ఉన్న విమానం నుంచి పైలట్ను రక్షించి హాస్పిటల్‌కు తరలించామని, కఠ్మండు వాలీ పోలీస్ కార్యాలయ అధికార ప్రతినిధి దినేష్ రాజమౌళి చెప్పారు. ప్రమాదానికి గురైన విమానం మెయిన్‌టెనెన్స్లో ఉందని విమాన సంస్థ అధికారి ఒకరు బిబిసి నేపాలీతో చెప్పారు. విమానం నుంచి మంటలు పొగ రావడం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫొటోలు వీడియోలో కనిపిస్తోంది.

Also Read : Telangana: మియాపూర్ లో యువతి ఆత్మహత్య

Follow US

Most Popular