200 units Grihajyoti scheme: 200 యూనిట్స్ గృహజ్యోతి పథకంపై కీలక అప్డేట్.. ఉచిత విద్యుత్ రానివారు అప్లై చేసుకోండి.
గృహ జ్యోతి పథకానికి ఎంపిక కాని అర్హులైన లబ్ధిదారులు తమ కరెంట్ బిల్, ఆధార్ కార్డు జిరాక్స్, ప్రజా పాలన దరఖాస్తు నెంబర్ , తెల్ల రేషన్ కార్డు రెడీ చేసుకోవాలి.
ఉచిత విద్యుత్ రానివారి కోసం సూపర్ అప్డేట్ వచ్చింది. ఇ అప్డేట్ తెలుసుకునేముందు ప్రబుత్వం నుంచి కొత్తగా ఏ పథకం విడుదలయిన ముందుగా మీకే తెలవాలంటే ఇ వీడియో ను like చేసి మన చానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కు అర్హత వుండి మాఫీ రానివారికి మళ్ళి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వనున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
200 units Grihajyoti scheme
జీరో కరెంట్ బిల్లు కాలేదని ఆందోళన చెందుతున్నవారు ఆందోళన చెందవద్దని తెలిపారు. ఆన్లైన్ ప్రక్రియ చేస్తున్న సమయంలో పొరపాటు దొర్లడం వల్లే ఇటువంటి సమస్య ఉత్పన్నం అయ్యిందని, అందుకే సమస్యను చక్కదిద్దే క్రమంలో తిరిగి గృహ జ్యోతి పథకానికి అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలుపుతున్నారు.
ప్రస్తుతం ఎలక్షన్ల కోడ్ మములులో వుంది. 4 తేది తో ముగియనున్నడంతో మళ్ళి ఉచిత విద్యుత్ రానివారి అప్లికేషన్ లను పరిశిలించి అర్హులయిన వారికీ జీరో బిల్లు ఇవ్వనున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ఎలా దరఖాస్తు చేయాలి:
- అర్హత ఉన్న వారు ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలి.
- ప్రకటన విడుదలైన తర్వాత, అవసరమైన పత్రాలతో సహా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య గమనిక:
- ఈ సమాచారం వార్తా కథనాల ఆధారంగా మాత్రమే. ఖచ్చితమైన సమాచారం కోసం, అధికారిక ప్రకటనల కోసం వేచి ఉండండి.
అదనపు సమాచారం:
- గృహ జ్యోతి పథకం గురించి మరింత తెలుసుకోవడానికి, మీరు https://www.telangana.gov.in/departments/energy/ సందర్శించవచ్చు.
ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను.